ఐదు రాష్ట్రాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇవాళ పశ్చిమ బెంగాల్, అసోంలో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. అసోంలో మూడు విడతల ఎన్నికలు జరగనున్నాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒకే విడత.. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో 8 విడతల్లో పోలింగ్ జరుగుతుంది. బెంగాల్లో చివరి విడత ఏప్రిల్ 29వ తేదీన పోలింగ్ జరగనుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fihEgF
ఏప్రిల్ 29వరకు ఎగ్జిట్ పోల్పై బ్యాన్: ఈసీ
Related Posts:
భద్రత గుప్పిట్లో రాష్ట్రం.. ముమ్మర తనిఖీలుఅమరావతి: రాష్ట్రంలో పోలింగ్ నేపథ్యంలో రాత్రి వేల పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో పోలింగ్ సజావుగా సాగడానికి నిర్వహించే ఉద్దేశ్యంతో ఎక్… Read More
ప్రధాని రేసులో ఆయన లేరు...సంచలన వ్యాఖ్యలు చేసిన శరద్ పవార్ముంబై: 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది బీజేపీ యేతర కూటమే అని జోస్యం చెప్పారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.2019 లోక్సభ ఎన్నికల్లో… Read More
ఆ ముగ్గురు ఓట్లు వేసేది ఎక్కడో తెలుసా: తనయుడి నియోజకవర్గంలో తండ్రి ఓటు: ప్రముఖుల ఓటింగ్ ఇలాఏపిలో హోరా హోరీ ఎన్నికల్లో ఆ ముగ్గురు ఇప్పుడు సీయం అభ్యర్దులు. ఒకరు ప్రస్తుతం సీయంగా ఉంటూనే తన పదవి రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రత… Read More
చిత్తూరు కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం..అనుమానాలుచిత్తూరు: చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కొన్ని కీలక డాక్యుమెంట్లు దగ్ధం అయ్యాయి. కలెక్టర్ కార్యాలయం కొన… Read More
కొనసాగుతోన్న పోలింగ్: నందినగర్లో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పండగ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా తొలి దశ ఎన్నికల్లో మొత్తం 20 రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ నియోజక… Read More
0 comments:
Post a Comment