ఐదు రాష్ట్రాల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇవాళ పశ్చిమ బెంగాల్, అసోంలో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. అసోంలో మూడు విడతల ఎన్నికలు జరగనున్నాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒకే విడత.. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో 8 విడతల్లో పోలింగ్ జరుగుతుంది. బెంగాల్లో చివరి విడత ఏప్రిల్ 29వ తేదీన పోలింగ్ జరగనుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fihEgF
ఏప్రిల్ 29వరకు ఎగ్జిట్ పోల్పై బ్యాన్: ఈసీ
Related Posts:
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు షాక్: జీతాలుగా రూ. 7, రూ. 57, రూ. 77..భద్రాచలం: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే మూడు నెలల జీతాలు సగమే పొందిన టీఎస్ఆర్టీసీ కార్మికులు.. జూన్ నెల జీతమైనా పూర్తిగా వస్తుందనుకుంటే వారికి వేదనే… Read More
ఏపీలో పీక్స్లో: ఒక్కరోజే 19 మంది బలి: 30 వేలకు చేరువగా: కుప్పలు తెప్పలుగా..ఆందోళనకరంగాఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ మరోమారు విజృంభించింది. భయానకంగా విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతోండగ… Read More
షాకింగ్: బచ్చన్ ఫ్యామిలీలో నలుగురు: ఐశ్వర్యా రాయ్, ఆమె కుమార్తె కూడా: నెగెటివ్ రిపోర్ట్ ఒక్కరికేముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ బచ్చన్ ఫ్యామిలీని చుట్టుముట్టింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్కు కరోనా వైరస్ సోక… Read More
మోడీ కాపలా: పవిత్ర భారత భూమి ఆక్రమించే ధైర్యం చైనాకు ఉందా? రాహుల్ సెటైర్లు..న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు భారత్లోకి చొచ్చుకుని వచ్చాయని, కొంత భూమిని ఆక్రమ… Read More
కరోనా పోరాటంలో ముందున్నాం, ప్రపంచం ప్రశంసిస్తోంది: అమిత్ షాగరుగ్రామ్: కరోనాపై పోరులో భారత్ ముందుందని, ఈ మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటాన్ని యావత్తు ప్రపంచం ప్రశస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించ… Read More
0 comments:
Post a Comment