Wednesday, March 4, 2020

coronavirus: తెలంగాణలో ఒకే ఒక్క కేసు: దుష్ప్రచారం వద్దంటూ మంత్రి ఈటెల స్పష్టత

హైదరాబాద్: గత రెండ్రోజుల్లో ఒక కరోనా కేసును మాత్రమే గుర్తించామని, ఇప్పటి వరకు కొత్త కేసు తెలంగాణలో నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికే కరోనా సోకిందని.. రాష్ట్రంలో ఉన్న ఏ వ్యక్తికి కూడా కరోనా రాలేదని స్పష్టం చేశారు. దుబాయ్ నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cxfXbh

Related Posts:

0 comments:

Post a Comment