హైదరాబాద్: గత రెండ్రోజుల్లో ఒక కరోనా కేసును మాత్రమే గుర్తించామని, ఇప్పటి వరకు కొత్త కేసు తెలంగాణలో నమోదు కాలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికే కరోనా సోకిందని.. రాష్ట్రంలో ఉన్న ఏ వ్యక్తికి కూడా కరోనా రాలేదని స్పష్టం చేశారు. దుబాయ్ నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cxfXbh
Wednesday, March 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment