ఒకవైపు కరోనా సోకుతుందేమోననే భయం.. మరోవైపు బయటికి వెళ్లకుంటే ఇల్లుగడవదనే ఆందోళన.. కరోనా వైరస్ కంట్రోల్ లోనే ఉందని ప్రభుత్వం చెబుతున్నా.. గంటగంటకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య.. ఆఫీసులో ఒకరికి కరోనా లక్షణాలు కనిపించాయని మొత్తం బిల్డింగ్ నే ఖాళీ చేయిన దృశ్యాలు కళ్లముందే కదలాడుతున్నాయి.. వీటి నేపథ్యంలో విశ్వనగరం హైదరాబాద్ లో సామాన్యుడి పరిస్థితి గందరగోళంగా తయారరైంది. హైకోర్టు కూడా సరిగ్గా ఇదే అంశాన్ని పాయింటవుట్ చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vv2hNE
Wednesday, March 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment