విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తప్పించి ఆయన అన్నకూతురు సంచైతా గజపతిరాజును నియమించడం వెనుక భారీ కుట్ర ఉందని టీడీపీ ఆరోపించింది. ట్రస్టుకు చెందిన 13 వేల ఎకరాల భూముల కబ్జాకు వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32MNkTg
Wednesday, March 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment