Monday, February 10, 2020

Coronavirus : భారత్‌లో నమోదైన మొదటి కేసులో ట్విస్ట్.. తాజా రిపోర్ట్స్‌లో ఏం తేలిందంటే..

భారత్‌లో నమోదైన మొట్టమొదటి కరోనా వైరస్ కేసు విషయంలో అనుకోని ట్విస్ట్ చోటు చేసుకుంది. త్రిసూర్‌కి చెందిన ఆ పేషెంట్ శాంపిల్స్‌‌‌ను కేరళలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIV)లో పరీక్షంచగా నెగటివ్ అని తేలింది. ఈ నెల 30న అతనికి కరోనా సోకినట్టు వైద్యులు నిర్దారించగా.. 10 రోజుల వ్యవధిలో అతనికి కరోనా నెగటివ్ అని తేలడం గమనార్హం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bqLxas

Related Posts:

0 comments:

Post a Comment