న్యూఢిల్లీ: గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H9xMPx
Monday, February 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment