Monday, February 10, 2020

ఆరేళ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధులు ఇవే.. : లోక్‌సభలో వెల్లడించిన కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H9xMPx

Related Posts:

0 comments:

Post a Comment