తమిళనాడుకు చెందిన ముగ్గురు మహిళలు చేసిన పని ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడింది. పెరంబలూర్ జిల్లాలోని కొట్టరై ఆనకట్ట వద్ద నీటిలో మునిగి పోతున్న యువకులను చూసిన ముగ్గురు మహిళలు వారిని కాపాడడానికి తమ అభిమానాన్ని పణంగా పెట్టారు. తమ చీరలు విప్పేసి వారిని కాపాడడానికి నీటిలో వేశారు. ఇద్దరు యువకులు వారి చీరలను పట్టుకొని,మహిళల సహాయంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31JXjIJ
చీరలు విప్పేసి మరీ: ఆ యువకుల ప్రాణాల కోసం అభిమానాన్ని పణంగా పెట్టిన మహిళలు
Related Posts:
జపాన్ ప్రధాని రాజీనామా: ప్రజలకు క్షమాపణ చెప్పడం వెనుక కారణం? కోలిటిక్స్: ఆర్థికంగాటోక్యో: జపాన్ ప్రధానమంత్రి షింజో అబే తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన కొద్దిసేపటి కిందటే అధికారికంగా ప్రకటించారు. అనారోగ్య కారణాలతో తప్పుకొం… Read More
అంతరిస్తోన్న అండమాన్ తెగకూ కరోనా - ఉన్నదే 50 మంది అందులో 10 మందికి పాజిటివ్ఇండియాలో అంతరించిపోతున్న అండమాన్ తెగలనూ కరోనా వైరస్ వదల్లేదు. అక్కడి గ్రేట్ అండమానీస్ తెగలో ప్రస్తుతం 50 మంది మాత్రమే జీవించి ఉండగా, గడిచిన నెల రోజుల … Read More
ఈసారి నెల్లూరు రొట్టెల పండుగ రద్దు... భక్తులెవరూ రావొద్దన్న అధికారులు..నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాలో ఏటా ఎంతో ఘనంగా జరిగే ఈ వేడుకలపై ఈసారి కరోనా ప్రభావం పడింది. ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ జరగాల్సిన… Read More
ఆస్తి కోసం వేధింపులు: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే అదితి సింగ్పై బామ్మ ఫిర్యాదు, రాజకీయం..లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలి ఎమ్మెల్యే, కాంగ్రెస్ రెబల్ నేత అదితి సింగ్పై ఆమె నానమ్మ కమలా సింగ్ వేధింపులకు గురిచేస్తున్నారంటూ పోలీసులక… Read More
భాయ్ చెప్పాడు.. రూ.34కోట్లు రెడీనా? - ప్రముఖ దర్శకుడికి బెదిరింపు - కారణం తెలిస్తే షాకవుతారు‘‘ఏంటి సార్.. లాక్ డౌన్ లో కులాసాగా కాలం గడుపుతున్నారా? మళ్లీ సినిమాలు చేయాలంటే కనీసం మీరు ఉండాలిగా.. నేనేం చెబుతున్నానో అర్థమవుతోందా.. అవును.. భాయ్ చ… Read More
0 comments:
Post a Comment