Wednesday, August 12, 2020

మాజీ ఎమ్మెల్యే మనవళ్లు కరోనా బారినపడి మృతి: వీరిలో ఒకరు వైసీపీ నేత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలే కాక, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే రెండున్నర లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2POXJrG

Related Posts:

0 comments:

Post a Comment