Wednesday, August 12, 2020

గుంటూరు సీసీఎస్ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ: ముగ్గురి అక్రమ నిర్బంధం కేసు

గుంటూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటరావు , హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు, కానిస్టేబుల్ వీరాంజనేయులుతోపాటు మరికొందరు సిబ్బంది పేర్లతో సి.బి.ఐ కేసు నమోదు చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kP639o

Related Posts:

0 comments:

Post a Comment