పది మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పోలీసు దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఈ ఘటనకు బాధ్యుడైన రమేష్ ఆస్పత్రి యజమాని రమేష్ బాబు పరారీలో ఉన్నట్లు ప్రకటించిన పోలీసులు.. ఇప్పుడు స్వర్ణప్యాలెస్ హోటల్ యజమాని శ్రీనివాసరావు కూడా పరారీలో ఉన్నట్లు గుర్తించారు.శ్రీనివాసరావు కోసం 8 ప్రత్యేక పోలీసు బృందాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gNdw6i
Wednesday, August 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment