ఐక్యరాజ్యసమితి: భారత పౌరసత్వ సవరణ చట్టంపై గత కొద్దిరోజులుగా ఆందోళనలు నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ కొత్త చట్టంతో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని భావించి సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఐక్యరాజ్యసమితి కూడా ఒక లెజిస్లేటివ్ రిపోర్టును విడుదల చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SWGlCE
CAAపై ఐక్యరాజ్యసమితి : ముస్లిం సామాజిక వర్గంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ ప్రకటన
Related Posts:
సీఎం జగన్కు బీసీలపై చిత్తశుద్ధి లేదు, సమర్థమంతమైన లాయర్ నియమించలేదు: చంద్రబాబుఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించి రిజర్వేన్ ఖరారు చేయడంపై హైకోర్టు మండిపడింది. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారా అని ఏపీ ప్రభుత్వ… Read More
తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు... స్పందించిన వైద్య శాఖామంత్రి ఈటెల రాజేందర్నిన్నా మొన్నటి దాకా చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తుంది. ఇక తాజాగా అందులో ఇండియా కూడా చేరింది. భారతదేశంలో రెండు … Read More
గో మూత్రం, ఆవు పేడతో కరోనా వైరస్ నయమవుతోందట.. బీజేపీ నేత కొత్త భాష్యం..కరోనా వైరస్ రక్కసి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వ్యాధి బారినపడి ఇప్పటికే 3 వేల మంది చనిపోగా.. 86 వేల మందికి సోకి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. భారతదేశంల… Read More
బీసీ రిజర్వేషన్లలో భారీ కోత.. స్వాగతించిన వైసీపీ సర్కారు.. సీఎం బాధపడుతున్నా తప్పదంటూ..ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ వైసీపీ సర్కారు జారీ చేసిన జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్లు 50 … Read More
కోర్టులు తమాషా చూస్తున్నాయి: ‘న్యాయం’ఎప్పుడంటూ నిర్భయ తల్లి ఆక్రోశంన్యూఢిల్లీ: నిర్భయ దోషులకు మరోసారి ఉరిశిక్ష అమలు వాయిదా పడటంపై ఆమె తల్లి ఆశాదేవి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది … Read More
0 comments:
Post a Comment