ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించి రిజర్వేన్ ఖరారు చేయడంపై హైకోర్టు మండిపడింది. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ అంశంపై ప్రతిపక్ష టీడీపీ స్పందించింది. బీసీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టమైందని విపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రైతుల కడుపుకొట్టేందుకు న్యాయవాదికి రూ.5 కోట్లు చెల్లించిన ప్రభుత్వం... బీసీలపై వాదనలు వినిపించేందుకు మాత్రం ఆ స్థాయిలో వెచ్చించలేదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3co9teO
Monday, March 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment