ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించి రిజర్వేన్ ఖరారు చేయడంపై హైకోర్టు మండిపడింది. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ అంశంపై ప్రతిపక్ష టీడీపీ స్పందించింది. బీసీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టమైందని విపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రైతుల కడుపుకొట్టేందుకు న్యాయవాదికి రూ.5 కోట్లు చెల్లించిన ప్రభుత్వం... బీసీలపై వాదనలు వినిపించేందుకు మాత్రం ఆ స్థాయిలో వెచ్చించలేదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3co9teO
సీఎం జగన్కు బీసీలపై చిత్తశుద్ధి లేదు, సమర్థమంతమైన లాయర్ నియమించలేదు: చంద్రబాబు
Related Posts:
72 స్థానాలు, 961 మంది అభ్యర్థులు.. బరిలో హేమాహేమీలు.. రేపే నాలుగో విడత పోలింగ్ఢిల్లీ : ఏడు విడతల లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. శనివారం నాటితో ప్రచారం ముగియడంతో.. బరిలో నిలిచిన అభ్యర్థులు సోమవార… Read More
కట్నం కోసం చిత్రహింసలు పెట్టారు! రిటైర్డ్ జడ్జిపై కోడలు ఫిర్యాదు, కేసు నమోదు!హైదరాబాద్ : రిటైర్డ్ జడ్జి జస్టిస్ నూతి రామ్మోహనరావుపై ఆయన కోడలు వరకట్న వేధింపుల కేసు పెట్టారు. తన భర్త వశిష్ఠతో పాటు అత్త జయలక్ష్మి, మామ జస్టిస్ నూతి… Read More
మసూద్ అజహర్ను శపించు! సాధ్వీ ప్రగ్యాపై డిగ్గీరాజా సటైర్!భోపాల్ : ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడేకొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. భోపాల్… Read More
కూకట్పల్లిలో స్టూడెంట్స్ వార్! అమ్మాయి కోసం కొట్టుకున్న రెండు గ్యాంగ్స్!హైదరాబాద్ : వాళ్లంతా స్టూడెంట్స్.. ఫేర్వెల్ పార్టీలో ఎంజాయ్ చేశారు. ఇంతలో చిన్న గొడవ జరిగింది. అది కాస్తా చినికి చినికి గాలి వానగా మారింది. ఓ యువకుడు… Read More
మారుతిరావు బయటకు రావడంతో తన కుటుంబం ప్రమాదంలో పడిందన్న అమృత వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గతేడాది సెప్టెంబర్ 14న జరిగిన పరువు హత్య కేసు సంచలనం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అమృతతో పాటు ఆస్పత్రి… Read More
0 comments:
Post a Comment