నిన్నా మొన్నటి దాకా చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తుంది. ఇక తాజాగా అందులో ఇండియా కూడా చేరింది. భారతదేశంలో రెండు కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించటం ప్రజలను భయామ్దోలనకు గురి చేస్తుంది. ఇక తెలంగాణా రాష్ట్రంలో ఒక కరోనా వైరస్ కేసు నమోదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cqd0JC
Monday, March 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment