నిన్నా మొన్నటి దాకా చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తుంది. ఇక తాజాగా అందులో ఇండియా కూడా చేరింది. భారతదేశంలో రెండు కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించటం ప్రజలను భయామ్దోలనకు గురి చేస్తుంది. ఇక తెలంగాణా రాష్ట్రంలో ఒక కరోనా వైరస్ కేసు నమోదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cqd0JC
తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు... స్పందించిన వైద్య శాఖామంత్రి ఈటెల రాజేందర్
Related Posts:
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పోలింగ్ .. ఓటేయ్యద్దంటూ కాంగ్రెస్, టీడీపీ విప్ జారీహైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ కలిగిస్తోంది. మొత్తం ఐదు స్థానాల్లో అధికార టీఆర్ఎస్ కూటమి బరిలోకి దిగింది. కాంగ్రెస్ నేతల… Read More
త్వరలో టీఆర్ఎస్ లో అతి పెద్ద సునామీ ... ఎందుకంటే ?కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు టిఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సునామీ సృష్టించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్… Read More
కాంగ్రెస్ పార్టీలో టికెట్ రగడ .. ఢిల్లీ చేరిన నాగర్ కర్నూల్ లోకల్ లొల్లిలోక్ సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు లోకల్ లొల్లి సెగలు రేపుతుంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల కోసం హైక… Read More
పబ్జీ ఎఫెక్ట్ .. సిద్దిపేటలో మరో యువకుడు బలిపబ్జీ .. ఇప్పుడు దేశవ్యాప్తంగా యువత కు పట్టిన ఫోబియా. మొన్నటికి మొన్న ఒకతను పబ్జీ ఆడుకుంటూ మంచి నీళ్ళ కు బదులు యాసిడ్ తాగితే, తాజాగా మరో యువకుడు ఇంట్ల… Read More
వైసిపి చేతికి కొత్త అస్త్రం : టిడిపిలోకి జెడి లక్ష్మీనారాయణ : 2014 ఎన్నికల సమయంలోనే..!ఎన్నికల వేళ వైసిపి చేతికి కొత్త అస్త్రం అందివస్తోంది. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ టిడిపి లో చేరుతున్నారని సమాచారం. అదే జరిగితే..తమకు కలిసి … Read More
0 comments:
Post a Comment