ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ వైసీపీ సర్కారు జారీ చేసిన జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించాలని, అందులో బీసీ రిజర్వేషన్లపై నెలరోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు తీర్పు చెప్పింది. రిజర్వేషన్ల తగ్గింపుపై జగన్ సర్కారు సుప్రీంకోర్టులో పోరాడాలన్న ప్రతిపక్ష టీడీపీ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tg1yZC
Monday, March 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment