కరోనా వైరస్ రక్కసి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వ్యాధి బారినపడి ఇప్పటికే 3 వేల మంది చనిపోగా.. 86 వేల మందికి సోకి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. భారతదేశంలో కూడా రెండు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అసోం బీజేపీ నేత మాత్రం కొత్త భాష్యం చెప్పారు. వైరస్కు మందు ఇదేనంటూ సెలవిచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39htC4u
Monday, March 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment