Monday, March 2, 2020

కోర్టులు తమాషా చూస్తున్నాయి: ‘న్యాయం’ఎప్పుడంటూ నిర్భయ తల్లి ఆక్రోశం

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు మరోసారి ఉరిశిక్ష అమలు వాయిదా పడటంపై ఆమె తల్లి ఆశాదేవి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది కానీ.. ఆ న్యాయం ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నించారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు విషయంలో పాటియాలా హౌస్ కోర్టు సోమవారం మరోసారి స్టే విధించిన విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3alFsKQ

Related Posts:

0 comments:

Post a Comment