Saturday, February 22, 2020

విషాదం: హాస్టల్‌లో అగ్నిప్రమాదం, ముగ్గురు బాలికల మృతి, మరొకరికి గాయాలు..

చండీగఢ్ పెయింట్ గెస్ట్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎలా వ్యాపించాయో తెలియరాలేదు. శనివారం మంటలు ఎగిసిపడటంతో అందులో ఉన్న ముగ్గురు బాలికలు సజీవ దహనమయ్యారు. మంటల నుంచి తప్పించుకునేందుకు మరో బాలిక సాహసమే చేశారు. భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పంజాబ్, ఒకరు హర్యానాకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39TejyK

Related Posts:

0 comments:

Post a Comment