పుల్వామాలో ముష్కరులు తెగబడి నేటితో రెండేళ్లు గడచిపోయింది. ఆ రోజును గుర్తుచేసుకొని ప్రతీ ఒక్కరు చీకటి రోజు అని అనుకున్నారు. ఇంతలో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. ఇవాళ మరో దాడి చేసేందుకు విఫలయత్నం చేశారు. భారీ ఉగ్రదాడి కోసం జరిగిన కుట్రను జమ్ము పోలీసులు భగ్నం చేశారు. రద్దీగా ఉండే జమ్ము బస్టాండు సమీపంలో 7 కిలోల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3piN1sT
Sunday, February 14, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment