నాగ్పూర్: వాహనాల వినియోగదారులు తక్షణమే ఫాస్టాగ్ విధానంలోకి మారాల్సిందేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇక ఎంత మాత్రమూ ఫాస్టాగ్ గడువును పొడిగించేది లేదని తేల్చిచెప్పారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్ను తీసుకోవాలని సూచించారు. టోల్ ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్ తప్పనిసరి గడువు ఫిబ్రవరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rRzSZx
వాహనదారులకు అలర్ట్: రేపట్నుంచి ‘ఫాస్టాగ్’, లేదంటే రెట్టింపు టోల్ ఫీ చెల్లించాల్సిందే
Related Posts:
కోవాగ్జిన్ వద్దు... కోవీషీల్డ్ ఇవ్వండి... ఢిల్లీ వైద్యుల ట్విస్ట్... ఆ వ్యాక్సిన్పై ఆందోళన...దేశవ్యాప్తంగా శనివారం(జనవరి 16) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటికీ.. ఇప్పటికీ చాలామందిని ఒక డైలామా వెంటాడుతోంది. కోవాగ్జిన్,కోవీషీల్డ్లలో ఏ వ… Read More
వికారాబాద్లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..వికారాబాద్ అడవుల్లో బుల్లెట్, మ్యాగ్జిన్ కనిపించింది. పశువులను మేపడానికి వెళ్లిన వారు.. గ్రామస్తులు చూశారు. వెంటనే సర్పంచికి సమాచారం అందజేశారు. ఆయన అట… Read More
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీరం సిఈవో అదర్ పూనవల్లా .. చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని హర్షంకరోనా మహమ్మారి నివారణ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభించారు. దీంతో దేశ వ్యాప్తంగా క… Read More
అమెరికా: జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎలా జరుగుతుంది?అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోవిడ్-19 నిబంధనలు, భద్రతాపరమై… Read More
ఆలయాలపై దాడులపై డీజీపీ వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఫైర్ ; వారిని అరెస్ట్ చెయ్యటం చేతకాలేదని ఎద్దేవాఆలయాలపై దాడుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు మండిపడుతున్నారు . ఆలయాలపై దాడుల వెన… Read More
0 comments:
Post a Comment