న్యూఢిల్లీ: కరోనావైరస్ బారిన పడి అల్లాడిపోతున్న ప్రజలకు సాయం అందించాలనే మంచి ఉద్దేశంతో భారత్ ముందుకొచ్చినప్పటికీ.. చైనా మాత్రం ఆ సాయాన్ని అందుకునేందుకు ఆసక్తిచూపడం లేదు. కరోనావైరస్ బారిన పడిన బాధితుల వైద్యసాయం నిమిత్తం ఓ సహాయక విమానాన్ని వుహాన్కు పంపించేందుకు భారత్కు చైనా ఇంకా అనుమతివ్వడం లేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SQgJIT
భారత సాయాన్ని కావాలనే అడ్డుకుంటున్న చైనా: అక్కడి భారతీయులను తీసుకురాలేని పరిస్థితి
Related Posts:
ఆ మాట రాష్ట్రంలో ఎక్కడా వినిపించకూడదు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం..ఉగాది నాటికి రాష్ట్రంలో అర్హులైన 20 లక్షల మందికి జగన్ సర్కార్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దానిపై సమీక్ష నిర్వహ… Read More
అమరావతిలో అమెరికా అధ్యక్షుడు: వినూత్న పద్ధతిలో నిరసన తెలిపిన రాజధాని రైతులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఉంటాయన్న ప్రభుత్వ ప్రకటన చేసిన నాటి నుంచి అమరావతిలో నిరసనలు మిన్నంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా అమరావతి రాజధా… Read More
ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం: గుంటూరు ఎస్పీపై సీబీఐ విచారణకు ఆదేశంఏపీలో పోలీసులకు హైకోర్టు షాక్ ఇచ్చింది . గుంటూరు అర్బన్ ఎస్పీపై పీహెచ్డీ రామకృష్ణపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇటీవల ఏ… Read More
మా తల్లి ఎప్పుడు పుట్టిందో తెలియదు: ఎన్పీఆర్ క్లాజులపై సీఎం నితీష్, కేంద్రానికి లేఖపాట్నా: నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్) ఫాంలలో పొందుపర్చబడిన వివాదాస్పద నిబంధనలను, ప్రశ్నలను తొలగించాల్సిందిగా తాము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశ… Read More
చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం.. రాజదానిలో పెప్పర్ గ్యాంగ్ సంచారం అంటూ విజయసాయి ఫైర్రాజధాని రైతుల ముసుగులో వైసీపీ ప్రజాప్రతిధులపై దాడులకు పాల్పడుతున్నది టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులేనని, తప్పు చేస్తూ పచ్చిగా దొరికిపోయినా, పచ్చమీడియా మాత్ర… Read More
0 comments:
Post a Comment