Monday, February 10, 2020

మిలటరీలో రిటైర్మెంట్ వయస్సు పెంచే యోచనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్..అందుకేనా..?

న్యూఢిల్లీ: ఖజానాపై పెన్షన్ వ్యయం భారం పడకుండా చర్యలకు దిగారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. ఇందులో భాగంగా త్రివిధ దళాల చీఫ్స్‌తో ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం. కొంతమంది అధికారుల పదవీ విరమణ వయస్సును క్రమంగా పెంచడం, కంటోన్మెంట్లలో సైనిక గృహాల కోసం అంతర్గత వనరులను ఉత్పత్తి చేయడం మరియు హార్డ్వేర్ కొనుగోళ్లకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vk7yXI

Related Posts:

0 comments:

Post a Comment