తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన కేరళకు చెందిన ఓ యువతి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. మూడు వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని, పూర్తిగా కోలుకున్నారని డాక్టర్లు తెలిపారు. త్వరలోనే ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని పేర్కొన్నారు. మనదేశంలో నమోదైన తొలి కరోనా వైరస్ కేసు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UD8h0Q
Coronavirus: కరోనా వైరస్కు మందు దొరికిందా? పూర్తిగా కోలుకున్న కేరళ యువతి: త్వరలో డిశ్చార్జి..
Related Posts:
ఆ ఘన చరిత్ర వైఎస్ జగన్ కే దక్కుతుంది .. నిలదీస్తామనే ఈ రచ్చ : టీడీపీ ఎమ్మెల్యే ధ్వజంఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా తొలిరోజే అసెంబ్లీ రసాభాసగా సాగింది. టిడిపి నేతల సస్పెన్షన్ తో రచ్చ గా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు… Read More
అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్ను అనుమతించండి: యూఎస్, యూరోప్ దేశాలకు మోడెర్నా విన్నపంవాషింగ్టన్: కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో తమ వ్యాక్సిన్ 91 శాతానికిపైగా సమర్థవంతంగా పనిచేస్తోందని మోడెర్నా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ… Read More
రైతుల ఆందోళన: ఇక మీ ఇష్టమన్న ప్రధాని మోదీ -వాళ్లపై ఆగ్రహం -వారణాసిలో సభ, ప్రత్యేక పూజలుకేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తోన్న వేళ.. ప్రధాని … Read More
రైతు నిరసనలు : ఎన్డీఏకి మరో షాక్ తప్పదా.. తప్పుకుంటామని హెచ్చరించిన ఆర్ఎల్పీ..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై తొలి నుంచి రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఈ చట్టాలతో రైతులకు ఆర్థికంగా చాలా మేలు జరుగుతుంద… Read More
కరోనా పురోగతి ఎలావుంది?, సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలి: ఉత్పత్తిదారులతో ప్రధాని మోడీన్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేస్తున్న మరో మూడు ఔషధ సంస్థల ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం భేటీ అయ్యారు. జెనోవా బయో ఫార్మా,… Read More
0 comments:
Post a Comment