Friday, July 3, 2020

రఘురామ విషయంలో లోక్ సభ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు .. అనర్హతా పిటీషన్ అందజేత

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో వైసిపి ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రఘురామ కృష్ణం రాజుపై అనర్హత పిటిషన్ ను వైసిపి ఎంపీలు స్పీకర్ కు అందజేశారు.రఘురామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను ఆ పార్టీ నాయకత్వం కోరినట్లుగా తెలుస్తుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D5aYBv

0 comments:

Post a Comment