నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంలో వైసిపి ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రఘురామ కృష్ణం రాజుపై అనర్హత పిటిషన్ ను వైసిపి ఎంపీలు స్పీకర్ కు అందజేశారు.రఘురామ కృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా లోక్సభ స్పీకర్ ఓంబిర్లాను ఆ పార్టీ నాయకత్వం కోరినట్లుగా తెలుస్తుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D5aYBv
రఘురామ విషయంలో లోక్ సభ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు .. అనర్హతా పిటీషన్ అందజేత
Related Posts:
AP Budget 2020: శాసనసభలో ఆమోదం పొందిన కీలక బిల్లులు ఇవే ... ఆసక్తికరంగా సమావేశాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి.ఇక నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ… Read More
జగన్ పై లోకేష్ సెటైర్ ... ఇంట్లో పబ్జీ .. అసెంబ్లీలో లాలీజో అంటూ నిద్రఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక బడ్జెట్ సమ… Read More
రాహుల్ జన్మదిన వేడుకలు సాదాసీదాగా జరపాలి.!కరోనా క్లిష్ట సమయంలో ఆర్బాటాలు వద్దన్న ఉత్తమ్.!హైదరాబాద్ : కరోనా వైరస్ క్లిష్ట సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తమ అధినేత జన్మదిన వేడుకల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రాజకీయ నాయకులు శంకుస్థ… Read More
చైనా దాడిలో తెలుగు అధికారి మృతి.. కల్నల్ సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేట.. అంతటా విషాదం..శాంతిచర్చల మాటున చైనా కొట్టిన దొంగదెబ్బకు భరతమాత బిడ్డల్లో ముగ్గురు నేలకొరిగారు. లదాక్ సరిహద్దులో చనిపోయిన ఆ ముగ్గురిలో ఒకరు తెలుగు వ్యక్తి కావడం గమనా… Read More
పంజాబ్ తరహా మోడల్ అనుసరించండి, సీఎంలకు ప్రధాని మోడీ దిశానిర్దేశంపంజాబ్ తరహాలో ఇతర రాష్ట్రాలు, కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాలు అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. పంజాబ్లో మాస్క్ లేకుండా బయటకు వచ్చేందుకు అనుమతి… Read More
0 comments:
Post a Comment