కరోనా కేసులు, మరణాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 1500 పాజిటివ్ కేసులు ఉంటే.. పశ్చిమలో 500 కేసులు ఉన్నాయని జనసేన నేత పోతిన మహేశ్ గుర్తుచేశారు. దీనిని బట్టి దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎంత బాగా పనిచేస్తున్నారో అర్థమవుతోందన్నారు. పాజిటివ్ కేసులే కాదు.. మరణాలు కూడా ఎక్కువేనని తెలిపారు. మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YWse4h
Friday, July 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment