ఇళ్ల యజమానులకు,కిరాయిదారులకు మధ్య ఉండే హక్కులు, చట్టాల పరిరక్షణను కేంద్రం మరింత కట్టుదిట్టం చేసేందుకు కోత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. ఇందుకోసం కొత్త డ్రాప్టింగ్ బిల్లును తయారు చేసింది.దినిపై ప్రజల అభిప్రాయాల సైతం కోరుతోంది.ముసాయిదా చట్టంలో పలు అంశాలను చేర్చారు. బిల్లు చట్ట రూపం దాల్చిన అనంతరం దీన్ని పలు రాష్ట్రాలు అడాప్ట్ చేసుకోనున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LULEkh
అగ్రిమెంట్ ఉంటేనే... ఇంటికి కిరాయి..! 2 నెలల అడ్వాన్స్ మాత్రమే.. కొత్త రెంటల్ రూల్స్
Related Posts:
కేటీఆర్ ఇప్పుడిలా.. 60 ఏళ్లకు అలా.. కొత్త ఫోటో నెట్టింట చక్కర్లు..!హైదరాబాద్ : మొన్నోసారి కేటీఆర్ నయా లుక్ అంటూ ఓ ఫోటో అదిరిపోయింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. క్లీన్ షేవ్తో తళుక్కుమని మెరిసే తారకరాముడు మ… Read More
ప్రధాని మోడీకి వెరైటీ ఫ్రెండ్షిప్ డే గ్రీటింగ్స్ తెలిపిన ఇజ్రాయిల్ ప్రధాని...! వీడియోఆగస్టు మొదటి ఆదివారం ప్రపంచమంతా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే, అయితే స్నేహితుల దినోత్సవం అంటే వ్యక్తుల మధ్య మాత్రమే ఉత్సవాలు, … Read More
సీఎం కు బోకే ఇచ్చిన మేయర్కు రూ.500 జరిమాన ఎందుకో తెలుసా...?బెంగళూరు నగర పాలక సంస్థ అధికారులు సహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. చట్టాలు ఎవరికి చుట్టాలు కాదని నిరూపించారు. ఈనేపథ్యంలోనే ప్లాస్టిక్ నిషేధం పై ఉన్న న… Read More
కశ్మీర్ టెన్షన్లోనూ కాంగ్రెస్పై కన్నేసిన అమిత్ షా.. మరో వికెట్ ఔట్న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కశ్మీర్లో భద్రతా దళాలు మొహరించాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని కొం… Read More
సీనియర్లు, జూనియర్లని తేడా లేదు..! టీడిపిలో తమ్ముళ్లందరి లక్ష్యం అదేనా..?అమరావతి/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీలో కుదుపులు కొనసాగుతూనే ఉన్నాయి. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా నేతలు పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. … Read More
0 comments:
Post a Comment