తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కానీ అయేషా మీరా హత్య జరిగిన 12 ఏళ్ళకు మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించింది. అయితే మృతదేహాన్ని పూడ్చిపెట్టి పన్నెండేళ్ళు అయిన నేపథ్యంలో ఎముకలు మాత్రమే ఉంటాయని ,ఎముకలకు పోస్టుమార్టం నిర్వహిస్తే ఒంటికి తగిలిన గాయాలు తెలుస్తాయని సీబీఐ అభిప్రాయపడుతోంది. సీబీఐ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JCWEQm
అయేషా మీరా హత్యకేసులో ట్విస్ట్ .. 12 ఏళ్ళ తర్వాత మరోమారు అయేషా మృతదేహానికి రీ పోస్ట్ మార్టం
Related Posts:
EARTH QUAKE IN POK : మంగళ డ్యాంకు తప్పిన ముప్పు..పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో వచ్చిన భూ ప్రకంపనాలతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రత నమోదవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతుంది.… Read More
పాకిస్తాన్లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.8గా నమోదుపాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా మంగళవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. దాదాపు 8 నుంచి 10 సెకన్ల … Read More
ప్రతీ పౌరుడు భారతీయుడే.. భారతీయులంతా హిందువులే... విదేశీ జర్నలిస్టులతో మోహన్ భగవత్ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైందన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్. కశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తి రద్దు చేయడం… Read More
‘చచ్చిపో’ కోడికత్తి శ్రీనుకు జైల్లో వేధింపులు: చంపేస్తారేమోనంటూ పోలీసులకు ఫిర్యాదురాజమహేంద్రవరం: ఏపీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగిన విషయం తెలి… Read More
ఎయిర్పోర్టులో మామిడి పండ్లు దొంగిలించిన ఉద్యోగి... దేశ బహిష్కరణ... 5000 దిర్హామ్ల జరిమాన ..!!దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న ఓ భారతీయ యువకుడు వింత కేసును ఎదుర్కోన్నాడు.. దుబాయ్ ఎయిర్పోర్టులో ప్రయాణికుడి బ్యాగు నుండి రెండు మామిడి… Read More
0 comments:
Post a Comment