న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయమే కాదు .. కాంగ్రెస్ పార్టీని ఆర్థిక ఇబ్బందులు కూడా పీడిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీ .. క్రమంగా తన ఉనికిని కోల్పోతుంది. ఈ క్రమంలో ఆ పార్టీకి ఫైనాన్షియల్ క్రైసిస్ సమస్య కూడా మొదలైంది. దీంతో తమ విభాగాలు ఖర్చులు తగ్గించుకోవాలని కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jKwUbI
Saturday, July 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment