ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుమారుడు అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. తన ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించని కేజ్రీవాల్.. ప్రధాని మోడీని మాత్రం ఇవ్వైట్ చేశారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించామని కేజ్రీవాల్ తెలిపారు. నార్త్బ్లాక్లో బుధవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32axO2Y
షహీన్బాగ్ ఆందోళనలపై చర్చించలే,దేశం గర్వించేస్థాయిలో ఢిల్లీని అభివృద్ధి చేద్దాం: కేజ్రీవాల్
Related Posts:
రాజస్తాన్ సంక్షోభం : సచిన్ పైలట్ క్యాంప్ ఇన్సైడ్స్ ఇవే... ఉత్కంఠ రేపుతున్న రాజకీయం..నెల రోజుల క్రితం రాజ్యసభ ఎన్నికల సమయంలో రాజస్తాన్లో కనిపించిన క్యాంపు రాజకీయాలు మరోసారి తెర పైకి వచ్చాయి. మధ్యప్రదేశ్లో జ్యోతిరాధిత్య సింధియా తరహాలో… Read More
అశోక్ గెహ్లట్ సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్, ముంబై, ఢిల్లీలో కూడా..రాజస్తాన్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. సచిన్ పైలట్ ధిక్కారస్వరం వినిపించగా.. అతనిని దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంతలో రాజస… Read More
అమెరికాలో సీఎం జగన్కు భారీ రుణం: లక్ష కోట్ల వరకు ఛాన్స్ : ఢిల్లీ నేతల సర్ ప్రైజ్..!ఏపీ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి గత వారం కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర పెద్దలను, ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిశారు. ఈ సం… Read More
మరోసారి ఓరుగల్లు వస్తా, ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: నిజామాబాద్ ఎంపీ అర్వింద్వరంగల్లో చేసిన కామెంట్లకు కట్టుబడి ఉన్నానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. కేసీఆర్, ఇతర నేతలపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, త్వరలోనే వర… Read More
కేరళ గోల్డ్ స్కాంలో కీలక పురోగతి: స్వప్నా సురేష్పై కఠిన చట్టాలను ప్రయోగించిన ఎన్ఐఏతిరువనంతపురం: కేరళలో రాజకీయ దుమారానికి దారి తీసిన కోట్ల రూపాయల గోల్డ్ స్కామ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో నిందితుల… Read More
0 comments:
Post a Comment