ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుమారుడు అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. తన ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించని కేజ్రీవాల్.. ప్రధాని మోడీని మాత్రం ఇవ్వైట్ చేశారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చించామని కేజ్రీవాల్ తెలిపారు. నార్త్బ్లాక్లో బుధవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32axO2Y
షహీన్బాగ్ ఆందోళనలపై చర్చించలే,దేశం గర్వించేస్థాయిలో ఢిల్లీని అభివృద్ధి చేద్దాం: కేజ్రీవాల్
Related Posts:
Illegal affair: ఆర్మీలో మొగుడు, పోలీసు పెళ్లాం జల్సా, అన్నయ్య అంటూనే అన్నీ, హోమ్ మంత్రి ఎంట్రీతో !బెంగళూరు/ కొడుగు/ మడికేరి: జమ్మూ కాశ్మీర్ లో నేను ఆర్మీలో ఉద్యోగం చేస్తుంటే సొంత ఊరిలో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న తన భార్య అక్రమ సంబంధం సాగిస్తుంద… Read More
పాపం పసివాడు... నాన్న జైల్లో,అమ్మ వదిలేసింది.. ఒంటరిగా ఫుట్పాత్పై...నాన్న జైలుకెళ్లాడు... అమ్మ వదిలేసింది... 9 ఏళ్ల వయసులో ఆ పసివాడు ఒంటరిగా రోడ్డున పడ్డాడు... టీ స్టాల్స్లో పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నాడు. రాత్రిపూట… Read More
ఆస్తి కోసం .. తల్లికే తలకొరివి పెట్టనన్న కొడుకు , మరో ఘటనలో తండ్రిని కిడ్నాప్ చేసిన తనయులుఆస్తి కోసం ఓ కొడుకు మానవత్వాన్ని మరిచి పోయాడు. నవమాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన తల్లికే తలకొరివి పెట్టడానికి నిరాకరించాడు.తనకు ఆస్తి ఇస్తే తప్ప తల… Read More
చిన్నారి ప్రభాకరన్కు గుండె సమస్య... ఆదుకోవాలంటే దాతలు ముందుకు రావాలి..!ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు ప్రభాకరన్ . ఏడాది క్రితం పుదుచ్చేరిలోని మహాత్మాగాంధీ హాస్పిటల్లో జన్మించాడు. పుట్టుకతోనే బొటినవేలు లేకు… Read More
చైనాకు మరో షాకివ్వనున్న కేంద్రం- త్వరలో బ్లాక్ లిస్ట్లోకి డ్రాగన్ టెలికాం సంస్ధలుచైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయానికి సిద్ధమైంది. ఇప్పటికే చైనా నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్న… Read More
0 comments:
Post a Comment