సుగాలి ప్రీతి కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. సీఎం జగన్ సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సుగాలి ప్రీతీ కేసును సీబీఐ కి అప్పగించింది .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PuM3Lf
Thursday, February 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment