Thursday, February 27, 2020

సుగాలి ప్రీతి కేసును సీబీఐ కి అప్పగించిన సీఎం జగన్ .. ఉత్తర్వులు జారీ

సుగాలి ప్రీతి కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. సీఎం జగన్ సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సుగాలి ప్రీతీ కేసును సీబీఐ కి అప్పగించింది .

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PuM3Lf

Related Posts:

0 comments:

Post a Comment