కరోనా వైరస్ బయటపడిన చైనాలోని వుహాన్ పట్టణంలో చిక్కుకుపోయిన తెలుగమ్మాయి అన్నెం జ్యోతి కథ సుఖాంతమైంది. గురువారం భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో ఆమె స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో దిగిన అనంతరం 14 రోజుల అబ్జర్వేషన్ నిమిత్తం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. జ్యోతి కుటుంబ సభ్యులు ఈ వివరాలను వెల్లడించారు. జ్యోతితో పాటు మొత్తం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32xWEKy
Coronavirus : ఊపిరి పీల్చుకున్న జ్యోతి కుటుంబం.. చైనా నుంచి ఇండియాకి చేరిన తెలుగమ్మాయి..
Related Posts:
హత్రాస్ ఘటనలో మలుపు: ఎస్పీ, డీఎస్పీపై వేటు - యోగి ఆదేశం - ఢిల్లీలోనూ భారీ నిరసనలుదేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామానికి చెందిన 19ఏళ్ల దళ… Read More
యోగి సర్కారు, బీజేపీ ప్రతిష్ట దెబ్బ తింటోంది: పోలీసుల అనుమానిత చర్యలపై ఉమాభారతి ఫైర్న్యూఢిల్లీ: హాథ్రస్ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, భారతీయ జనతా… Read More
హాథ్రస్ అత్యాచార ఘటన రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్..? ఏం జరుగుతోంది..?హాథ్రస్ అత్యాచార ఘటనపై రిపోర్టింగ్ చేయరాదంటూ తొలుత ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో మృతురాలి కుటుంబ … Read More
కీలక దశకు ఏపీ మూడు రాజధానులు- ఎల్లుండి నుంచి హైకోర్టు రోజువారీ విచారణ..ఏపీలో నత్తనడకన సాగుతున్న మూడు రాజధానుల ప్రక్రియపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం ఆమోదించిన బిల్లులకు వ్యతిరేకంగా … Read More
హత్రాస్ గ్యాంగ్ రేప్ : బిక్కుబిక్కుమంటూ బాధిత కుటుంబం.. నిందితులకు మద్దతుగా కదిలిన 12 గ్రామాలుదేశవ్యాప్తంగా హత్రాస్ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. బాధితురాలికి,ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు డిమాండ్ చేస్తు… Read More
0 comments:
Post a Comment