కరోనా వైరస్ బయటపడిన చైనాలోని వుహాన్ పట్టణంలో చిక్కుకుపోయిన తెలుగమ్మాయి అన్నెం జ్యోతి కథ సుఖాంతమైంది. గురువారం భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో ఆమె స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో దిగిన అనంతరం 14 రోజుల అబ్జర్వేషన్ నిమిత్తం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. జ్యోతి కుటుంబ సభ్యులు ఈ వివరాలను వెల్లడించారు. జ్యోతితో పాటు మొత్తం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32xWEKy
Coronavirus : ఊపిరి పీల్చుకున్న జ్యోతి కుటుంబం.. చైనా నుంచి ఇండియాకి చేరిన తెలుగమ్మాయి..
Related Posts:
వెంటపడి ప్రేమించావు! ఇప్పుడేమో ముఖంచాటేస్తావా?: యువకుడిపై ప్రియురాలు యాసిడ్ దాడిలక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి.. తను ప్రేమించిన వ్యక్తిపై యాసిడ్ ద… Read More
ఐఫోన్పై ట్రంప్ అసంతృప్తి...యాపిల్ సీఈఓకు ట్వీట్, ఏం చేశాడంటే.?వాషింగ్టన్: ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ను తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. ఐఫోన్ ఒక స్టేటస్కు సింబల్గా మారింది. చాలామంది వీవీఐపీల చేతిలో ఐఫోన్… Read More
సీఎం మీద కేసు, విచారణకు డేట్ ఫిక్, ఆపరేషన్ కమల, ఎమ్మెల్యేలకు రూ. కోట్లు ఆఫర్ !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద నమోదైన కేసు విచారణకు డేట్ ఫిక్స్ అయ్యింది. బీఎస్. యడియూరప్ప కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో… Read More
ఫుడ్ ఆర్డర్కు తప్పని వివక్ష.. హిందుయేతరుడు తీసుకొచ్చాడని కస్టమర్ నో.. పోలీసులకు ఫిర్యాదుకుల, మత, వర్ణ వివక్ష రక్కసి జాఢలు పైత్యం ఎక్కువవుతోంది. పల్లెల్లోనే కాదు నగరాల్లో కూడా పెచ్చుమీరుతోంది. తాజాగా విశ్వనగరి భాగ్యనగరంలో జరిగిన ఘటన ఒకటి వ… Read More
హర్యానాలో గోపాల్ కందా మద్దతు తీసుకోబోం.. నేరచరిత్ర అని కొత్త పల్లవి అందుకున్న రవిశంకర్బోడి మల్లన్న సామెత ప్రస్తుత రాజకీయాలకు కరెక్టుగా సరిపోతోంది. అధికారమే పరమావధిగా వ్యవహరిస్తూ సిద్ధాంతాలకు రాజకీయ పార్టీలు, నేతుల తూట్లు పొడుస్తున్నారు.… Read More
0 comments:
Post a Comment