హైదరాబాద్: కూతురు చనిపోయిన బాధలో ఉన్న ఓ తండ్రిని బూటు కాలితో తన్నిన కానిస్టేబుల్పై వేటు పడింది. సదరు కానిస్టేబుల్ శ్రీధర్ను సస్పెండ్ చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ.. సంగారెడ్డి ఇంఛార్జీ ఎస్పీ చందనా దీప్తికి గురువారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో సదరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఈ ఘటనపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a93Cbp
Thursday, February 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment