చిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు లోక్ సభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారం. ఆందోళన చెందాల్సిన పని లేదని డాక్టర్లు వెల్లడించినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V61M4F
Thursday, September 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment