Thursday, September 19, 2019

టీడీపీ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థత..చెన్నైలో చికిత్స!

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు లోక్ సభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారం. ఆందోళన చెందాల్సిన పని లేదని డాక్టర్లు వెల్లడించినట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V61M4F

Related Posts:

0 comments:

Post a Comment