Tuesday, February 11, 2020

అరవింద్ కేజ్రీవాల్‌కు నరేంద్ర మోడీ అభినందనలు, ఏమన్నారంటే.?

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన అభినందనలు తెలియజేశారు. ఢిల్లీ పీఠంపై మళ్లీ అరవింద్ కేజ్రీవాల్ ఎలా?: ఐదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38pXw6g

Related Posts:

0 comments:

Post a Comment