Thursday, December 12, 2019

వీధి బడుల్లో చదువుకున్నాం... మీకంటే ఎక్కువే మాట్లాడగలం... రైతు దీక్షలో పవన్ కళ్యాన్

జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఒకరోజు దీక్ష ముగిసింది.. కాకినాడ కేంద్రంగా రైతులకు మద్దతుగా రైతు సౌభాగ్య దీక్ష పేరుతో ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అయితే... జనసేన పార్టీ ఏర్పాటు చేసిన తరువాత అనేక అంశాల మీద పోరాటాలు చేసిన పవన్ కళ్యాన్ దీక్షకు దిగటం మాత్రం ఇదే తొలిసారి. ఉదయం నుండి సాయంత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PDhkuI

Related Posts:

0 comments:

Post a Comment