వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా దేశ తొలిమహిళ మెలానియా ట్రంప్ భారత పర్యటన ఖరారు అయ్యింది. ఈ మేరకు వైట్ హౌజ్ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఫిబ్రవరి 24 మరియు ఫిబ్రవరి 25 తేదీల్లో ట్రంప్ భారత్లో పర్యటిస్తారు. రెండురోజుల పర్యటనల్లో భాగంగా ట్రంప్ న్యూఢిల్లీ అహ్మదాబాద్లలో పర్యటించనున్నారు. గతవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tSDEJS
Tuesday, February 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment