Tuesday, February 11, 2020

అదే ఫైనల్.. మార్పు కనిపించకపోతే ఊరుకునేది లేదు : కలెక్టర్ల సదస్సులో కేసీఆర్ హెచ్చరిక

ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ,అభివృద్ది పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, ప్రభుత్వ నిర్ణయాలను అమలుపరచడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు సలహాలు,సూచనలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే అధికారులకు ప్రాధాన్యంగా ఉండాలి తప్ప.. వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండవద్దన్నారు. మంగళవార ప్రగతి భవన్‌లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో కేసీఆర్ వారికి దిశా నిర్దేశం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31N74Fy

Related Posts:

0 comments:

Post a Comment