మహారాష్ట్ర బీజేపీ నేత పంకజ ముండే వ్యవహారం బీజేపీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఆమె మహారాష్ట్రలోని రాజకీయ పార్టీల అధినాయకత్వంపై నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, ప్రయోజనాల కోసమే తాను పోరాటం చేస్తున్నానని ఆమె అన్నారు. తన తండ్రి, దివంగత నేత గోపినాథ్ ముండే జయంతి వేడుకల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EorvOB
Thursday, December 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment