Thursday, December 12, 2019

సూట్‌కేస్.. సిమెంట్ కంపెనీలు పెట్టలేదు.. ఆ రోజు మీ సంగతి చూస్తాం.. సీఎం జగన్‌పై పవన్ ఫైర్

రైతుల కన్నీళ్లు ఆగే వరకు జనసేన పోరాటం చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష విరమణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సభలో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనపై, జనసేనపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా.. బూతులు తిట్టినా భరిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. ఇంకా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34jbJ1M

Related Posts:

0 comments:

Post a Comment