Saturday, February 1, 2020

సీఎం జగన్ వల్లే ఏపీకి మొండిచేయి: కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ నేత యనమల

సీఎం జగన్ తుగ్లక్ చర్యలు, పనికిమాలిన విధానాలవల్లే కేంద్రం బడ్జెట్ లో ఏపీకి మొండిచేయి చూపిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. పాతిక మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానని, నిధులు తెస్తానని బీరాలు పలికిన జగన్.. చివరికి ఒక్క ప్రాజెక్టును కూడా సాధించలేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UfWlSv

Related Posts:

0 comments:

Post a Comment