Saturday, February 1, 2020

భూమా అఖిలప్రియ వర్సెస్ వైఎస్ జగన్: కంపెనీలు పరార్, కర్నూలే రాజధాని, హైకోర్టు ఎందుకు..?

వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటీ నుంచి స్తబ్ధుగా ఉన్న మాజీమంత్రి భూమా అఖిలప్రియ.. తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం కేసీ కెనాల్ ద్వారా 3.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే.. సీఎం జగన్ మాత్రం ఎందుకు నీరివ్వడం లేదు అని ప్రశ్నించారు. శ్రీశైలంలో 871 అడుగుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GMeyPv

0 comments:

Post a Comment