కొలంబో: పండుగలు, పబ్బాల సమయంలో లేదా నిరాహార దీక్షల సమయంలో మనుషులు ఉపవాసం ఉంటారు. ఎంత కఠినంగా ఉపవాసం ఉన్నప్పటికీ.. ఒక్కరోజు కంటే ఎక్కువగా ఉండలేరు. మరుసటి రోజు తెల్లారే సరికి కడుపులో ఏదైనా పడాల్సిందే. లేదంటే- నీరసంతో నడవ లేని స్థితికి చేరుకుంటారు. నిరాహార దీక్షల సమయంలో ద్రవ పదార్థాలను తీసుకోవడం సర్వ సాధారణం. పండుగల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ha77SW
పండుగ పేరుతో కొన్నిరోజుల పాటు పస్తులు: అస్తిపంజరంలా మారిన ఏనుగు
Related Posts:
కరోనా వైరస్ ఎఫెక్ట్: ఫైవ్స్టార్ హోటల్ సిబ్బందికి సెల్ఫ్ క్వారంటైన్ ఆదేశాలున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ భారత్లో ప్రవేశించిన ప్రస్తుత పరిస్థితుల్లో హోటళ్ల యాజమాన్యాలు అప్రమత్తం అయ్యాయి. వివిధ దేశాల నుంచి తమ హోటళ్లలో దిగే… Read More
మున్సిపల్, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికల తేదీలు ఇవే: ఈసీకి ఏపీ సర్కారు ప్రతిపాదనలుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంటీసీ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎ… Read More
కరోనా కలకలం: పేరంట్కు వైరస్ రక్కసి, 40 మందికి పరీక్షలు, స్కూల్కు సెలవు, పరీక్షలు రద్దు..కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గుండెల్లో గుబులు పుట్టిస్తోన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో గల నోయిడా స్కూల్లో కూడా వైరస్ కలకలం రేపింది. ఓ విద్యార్థి ప… Read More
మిధానిలో ఉద్యోగాలు: 104 గ్రాడ్యుయేట్ మరియు ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండిమిశ్రధాతు నిగమ్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్, ట్రేడ్ అప… Read More
కరోనా కల్లోలం: వైరస్ వ్యాపిస్తుంటే సోషల్ మీడియా గోల ఏంటీ..? రాహుల్ గాంధీ ఫైర్, మోడీ ఆన్సర్..కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వైరస్ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తన సోషల్ మీడియా ఖాతా… Read More
0 comments:
Post a Comment