జైపూర్ : అణు బాంబులు ఉపయోగించబోమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టంచేశారు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం చెప్పలేమని కామెంట్ చేశారు. రాజస్థాన్ జైసల్మేర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశమయ్యాయి. కశ్మీర్ విభజనతో నెలకొన్న ఉత్కంఠతో రాజ్నాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అణ్వస్త్రాలు వినియోగంచొద్దని భారతదేశ విధానమని చెప్పారు. దీనికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z6E74A
అణుబాంబులు ప్రయోగించం .. కానీ పరిస్ధితులు ప్రభావం చేస్తే తప్ప అని రాజ్నాథ్ కామెంట్
Related Posts:
దేశంలో కరోనా ఉప్పెన: ఒక్కరోజులో 1,52,879: కేసుల్లో నయా రికార్డ్: 1.70 వేలకు మరణాలున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రతిరోజూ ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతున్నాయి. ఒక్క రోె… Read More
Dhoni duckout: ఐపీఎల్ చరిత్రలోనే అరుదు: ఆరేళ్ల తరువాత ఫస్ట్ టైమ్ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్లో భాగంగా.. శనివారం రాత్రి ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్… Read More
సీజేఐ నియామకం తర్వాత తొలిసారి తిరుమలకు జస్టిస్ రమణ, గంటల వ్యవధిలో రెండు సార్లు దర్శనం, 24న మళ్లీ!భారత అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సీజేఐగా నియమ… Read More
సెకెండ్ వేవ్ దెబ్బ..గట్టిగా: తెలంగాణలో 20 వేలకు పైగా: సింగిల్ డేలో 3,000 ప్లస్హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధ:గా కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. హడలెత్తిస్తోన్నాయి. రోజువారీ కేసుల… Read More
దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ బిగిన్స్: ప్రధాని మోడీ చెప్పిన నాలుగు టిప్స్..పాటిద్దాంన్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా టీకా ఉ… Read More
0 comments:
Post a Comment