Friday, August 16, 2019

వైఎస్ వివేకా విగ్రహావిష్కరణ: రాష్ట్రంలో ఇదే మొదటిది

కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి విగ్రహం జిల్లాలోని పులివెందుల తాలూకాలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఆవిష్కరించారు. పులివెందుల తాలూకాలోని సింహాద్రిపురంలో స్థానికులు ఈ నిలువెత్తు విగ్రహాన్ని నెలకొల్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z8hLFb

Related Posts:

0 comments:

Post a Comment