ఒట్టావా: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు దేశంలో కల్లోలాన్ని రేపుతున్నాయి. కొద్దిరోజులుగా వరుసగా మూడున్నర లక్షలకు పైగా పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 3,293. ఇదివరకెప్పుడూ ఈ స్థాయిలో మరణాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32S9ggn
భారత్కు మిలియన్ల కొద్దీ డాలర్ల సాయం: కెనడా మంత్రి కరీనా: ఫండింగ్ రెడ్క్రాస్కే
Related Posts:
పోలిస్ కానిస్టేబుల్ ను తరిమి కొట్టిన న్యాయవాదులు..!న్యూఢిల్లీ: విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ను కొందరు న్యాయవాదులు చితగ్గొట్టిన తాజా ఉదంతం ఇది. దేశ రాజధానిలోని సాకేత్ జిల్లా న్యాయస్థానం సమీపం… Read More
గుజరాత్కు 'మహా'ముప్పు: బుధవారం తీరం తాకనున్న మహా తుఫానుగుజరాత్ : కొద్దిరోజుల క్రితం అరేబియన్ సముద్రంలో క్యార్ తుఫాను అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే..తాజాగా మరోసారి అదే అరేబియన్ సముద్రంలో మరో తుఫాను అలజడి… Read More
తాజ్మహల్కు భారీగా మరమత్తులు...అప్పటి అందాలు ఇక కనిపించవా..?ఆగ్రా: తాజ్మహల్ అద్భుతమైన కట్టడం. ప్రేమకు చిహ్నంగా అప్పటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ దక్షిణ యమునా తీరంలో ఈ కట్టడాన్ని నిర్మించారు. 1632లో ప్రారంభించి 16… Read More
TSRTC STRIKE:టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు, పోలీసులతో వాగ్వివాదంఆర్టీసీ కార్మికుల సమ్మె 31వ రోజుకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ అల్టిమేటం జారీచేయడంతో కొందరు ఉద్యోగులు చేరుతున్నా… Read More
సురేశ్కు ఉరిశిక్ష విధించేలా విచారణ..? ఇతరుల సహకారంపై సీపీ ఆరా, విజయ భర్త ఉన్నతోద్యోగే..అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై విచారణ జరుగుతుందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితుడు సురేశ్ తమ అదుపులోనే ఉన్నారన… Read More
0 comments:
Post a Comment