ఒట్టావా: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు దేశంలో కల్లోలాన్ని రేపుతున్నాయి. కొద్దిరోజులుగా వరుసగా మూడున్నర లక్షలకు పైగా పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 3,293. ఇదివరకెప్పుడూ ఈ స్థాయిలో మరణాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32S9ggn
భారత్కు మిలియన్ల కొద్దీ డాలర్ల సాయం: కెనడా మంత్రి కరీనా: ఫండింగ్ రెడ్క్రాస్కే
Related Posts:
నేడు గవర్నర్ ను కలవనున్న జగన్.. ఎందుకంటే ..ఏపీలో ఎన్నికల సమరం ముగిసినా ఇంక యుద్ధవాతావరణం కొనసాగుతుంది. ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఆరోపణలు చేసుకుంటూ ఏపీని రణరంగం చేస్తున్నారు. ప్రధాన పార్ట… Read More
అంబటి రాంబాబు షాకింగ్ నిర్ణయం .. కోడెలపై కేసు పెట్టకుంటే నిరాహారదీక్షకు దిగుతాగుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై కేసు నమోద… Read More
పారిస్లో అగ్నికి ఆహుతైన నోట్రే డామే చర్చిపారిస్ : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నోట్రే డామే కేథడ్రల్ చర్చి అగ్నికి ఆహుతైంది. ఫ్రాన్స్లోని పారిస్ నగరంలో ఉన్న 12వ శతాబ్దపునాటి పురాతన ప్రార్థనా మందిర… Read More
ఏపీలో టీఎస్ఆర్టీసీ బస్సుబోల్తా.. ఇద్దరు మృతి.. 8 మందికి తీవ్ర గాయాలుఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . తెలంగాణా నుండి ఏపీకి వెళ్తున్న బస్సు బోల్తా పడింది . డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన ఘటనలో పలువురికి గాయాలు కాగా ఇద్ద… Read More
బంగారాన్ని పేస్టుగా మార్చి అక్రమ రవాణా.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులుశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం అక్రమ రవాణా అధికారులు ఎంత భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా జరుగుత… Read More
0 comments:
Post a Comment