న్యూఢిల్లీ: ఏప్రిల్ 28 నుంచి 18 ఏళ్లుపైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు అవకాశం కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున యువజనులు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బుధవారం ఒక్కరోజే 133 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వ పోర్టల్ కోవిన్(CoWIN)లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33bokpT
ఒక్క నిమిషంలోనే 27 లక్షల మంది, ఒక్క రోజులో 1.33 కోట్ల మంది వ్యాక్సిన్ కోసం దరఖాస్తు
Related Posts:
జర్నలిస్ట్ హత్య కేసు: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, మరో ముగ్గురికి జీవిత ఖైదున్యూఢిల్లీ: జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. పంచకుల ప్రత్యేక కోర్టు ఈ శిక్ష… Read More
జగన్ కేసులో పోలీసులు సహకరించట్లేదు: ఎన్ఐఏ, ఏపీ పోలీసుల విస్మయంఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసు మలుపులు తిర… Read More
కూతురు కోసం లండన్ వెళ్లాలనుకున్న జగన్, హఠాత్తుగా రద్దు, ఎందుకంటే?అమరావతి: అధికార, ప్రతిపక్ష నేతల విదేశీ పర్యటనలు గురువారం రద్దు అయ్యాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నా… Read More
ఏపి ఎన్నికల ప్రధానాధికారి ఆకస్మిక బదిలీ: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..!ఏపి లో ఎన్నికల వేడి రగులుతున్న వేళ..ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపి ఎన్నికల ప్రధానాధి కారిగా ఉన్న రామ్ ప్రకాశ్ సిసోడియాను బదిలీ చ… Read More
బెంగాల్లో దారుణం: తల్లి చూస్తుండగా మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుతపులికోల్కతా: పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. అలీవూర్దవార్ జిల్లాలోని లేబర్ లైన్లో మంగళవారం రాత్రి ఓ చిరుతపులి ఓ ఇంట్లోకి ప్రవేశించి, తల్లి దగ్గర ఉన్… Read More
0 comments:
Post a Comment