శ్రీనగర్: ఓ వైపు జమ్మూకాశ్మీర్లో పరిస్థితిని పరిశీలించేందుకు 23 మంది యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు శ్రీనగర్లో పర్యటిస్తుండగానే.. మరో వైపు ఉగ్రవాదులు దాడులతో రెచ్చిపోతున్నారు. మంగళవారం పుల్వామాలోని ద్రద్గమ్లో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్న పాఠశాలకు భద్రతగా సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నారు. ఒక్కసారిగా అటువైపు వచ్చిన ఓ ఉగ్రవాది 6-7 రౌండ్ల కాల్పులు జరిపిఅక్కడ్నుంచి పరారయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/320Lb4t
పరీక్ష కేంద్రంపై ఉగ్ర కాల్పులు: భద్రతా దళాలు అప్రమత్తం, వేటాడుతున్నారు
Related Posts:
ఇదేనా 'రాజన్న రాజ్యం'..? వైసీపీ మూకలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారో : లోకేశ్ఆశా కార్యకర్త జయలక్ష్మి ఆత్మహత్యకు మంత్రి పేర్ని నాని వేధింపులే ప్రధాన కారణమని మాజీ మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు జయలక్ష్మి రాసిన లేఖను లోకేశ్ ట్వ… Read More
మోడీ, షా స్నేహాన్ని ఇలా విడదీయొచ్చు..! కిటుకు చెప్పిన బీజేపి ఎంపీ..!!ఢిల్లీ/హైదరాబాద్ : మర్రి చెట్టు ఊడళ్లా బలంగా పాతుకుపోయిన మోదీ-అమీత్ షా మద్యన చిచ్చు పెట్టొచ్చా అంటే అవును పెట్టొచ్చు అనే ఆశ్చర్యకర సమాధానం బీజేపి నుండ… Read More
తానా సభల్లో జరిగిన అవమానం రాంమాధవ్ మరచిపోలేదా..? ఇక టీడీపీ అక్కడే మిగులుతుందట..!ఏపిలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏపిలో ఉండదని కేవలం తానా సభల్లోనే మిగలనుం… Read More
కృష్ణ జిల్లాలో కవ్వించుకుంటున్న తమ్ముళ్లు..! కం'ట్రోల్' చేయలేకపోతున్న చంద్రబాబు..!!అమరావతి/హైదరాబాద్ : పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కలిసిండి బలేపేతం కోసం కృషి చేయాల్సిందిపోయి ఒకరుపై ఒకరు నిందించుకోవడం, రచ్చ చేసుకోవడం ఎంతవరకు సమంజసమనే … Read More
బాబూ లోకేశూ.. ఓసారి ఆ ఇంటర్వ్యూలకు వెళ్లి రా.. విజయసాయి సెటైర్లుఅమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. అధికారపక్షమైన వైసీపీ, ప్రతిపక్షమైన టీడీపీ మధ్య యుద్ద వాతావరణం కనిపిస్తోంది. ఇరు పార్టీల … Read More
0 comments:
Post a Comment