ఏపీకి ఎల్లప్పుడూ అండగా ఉంటానన్న 'కీలక' వ్యక్తి ద్వారా టీడీపీ చీఫ్ చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ పీఏ శ్రీనివాస్ పై ఐటీ దాడులు.. రూ.2వేల కోట్ల అక్రమాస్తుల గుర్తింపు.. ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాలపై కేంద్ర సంస్థలు దర్యాప్తు.. మోదీ కేబినెట్ లోకి వైసీపీ చేరబోతోందన్న వార్తలు.. తదితర ప్రతికూలతల నడుమ టీడీపీ ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBHH09
అటునుంచి నరుక్కొస్తున్న చంద్రబాబు.. ఢిల్లీలో కీలక భేటీలు ఖరారు.. రంగంలోకి లోకేశ్ టీమ్
Related Posts:
తమ్మీ అంటూ తడిబట్టతో గొంతు కోత -కేసీఆర్ ఆస్తుల గుట్టు -ముక్కు నేలకు -అంతా అమ్మేసి: ఈటల జమునబహిష్కృత మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఆదివారం మీడియా ముందుకొచ్చారు. గడిచిన కొద్ది రోజులుగా తమ కుటుంబ వ్యాపాలపై, సంబంధిత సంస… Read More
ఆర్థిక నేరగాడు చోక్సీ భారత్కు అప్పగింత?: డొమినాకాలో దిగిన జెట్: ఆంటిగ్వా ప్రధాని కన్ఫర్మ్ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ కనిపించకుండా పోయిన ఉదంతం అనేక మలుపులు తిరుగుతోంది… Read More
రఘురామ మరో సంచలనం -కేసీఆర్పై ప్రశ్నల తూటాలు -జగన్తో సమరమే -మోదీ, అమిత్ షాలకూ -సుప్రీంలో రేపేఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం సుమోటోగా నమోదు చేసిన దేశ ద్రోహం కేసులో అరెస్టయి, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మర… Read More
వందేళ్లకోసారి వచ్చే సంక్షోభం: ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియదు: అయినా పోరాటం: మోడీన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ను సమర్థవంతంగా దేశ ప్… Read More
వైఎస్ జగన్ రెండేళ్ల పాలనపై సజ్జల కీలక వ్యాఖ్యలు: ఆ చర్యతో చరిత్ర: ప్రాధాన్యతాంశాలివేఅమరావతి: రాష్ట్రంలో అధికార మార్పిడి చోటు చేసకుని రెండేళ్లు పూర్తయ్యాయి. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అధికార తెలుగుదేశం ప్రభుత్వం దారుణ పరాజయాన్ని చ… Read More
0 comments:
Post a Comment