Wednesday, February 26, 2020

అజిత్ దోవల్ కమాల్.. ఇలా వచ్చారు.. ఢిల్లీలో అల్లర్లు ఆగిపోయాయి..

‘ట్రబుల్ షూటర్'గా పేరుపొందిన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎఎస్ఏ) అజిత్ దోవల్ మరోసారి మోదీ సర్కారును గండం నుంచి గట్టెక్కించారు. దేశరాజధాని ఢిల్లీలో గత నాలుగురోజులుగా కొనసాగుతోన్న హింసలో 22 మంది చనిపోవడం, దీనిపై సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీచేయడం, ఢిల్లీ పోలీసులపైనా జడ్జిలు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ సర్కారు డిఫెన్స్ లో పడినట్లయింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/393d687

Related Posts:

0 comments:

Post a Comment