‘ట్రబుల్ షూటర్'గా పేరుపొందిన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎఎస్ఏ) అజిత్ దోవల్ మరోసారి మోదీ సర్కారును గండం నుంచి గట్టెక్కించారు. దేశరాజధాని ఢిల్లీలో గత నాలుగురోజులుగా కొనసాగుతోన్న హింసలో 22 మంది చనిపోవడం, దీనిపై సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీచేయడం, ఢిల్లీ పోలీసులపైనా జడ్జిలు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ సర్కారు డిఫెన్స్ లో పడినట్లయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/393d687
అజిత్ దోవల్ కమాల్.. ఇలా వచ్చారు.. ఢిల్లీలో అల్లర్లు ఆగిపోయాయి..
Related Posts:
తెలుగు రాష్ట్రాల నీటి జగడం-రంగంలోకి కేంద్రం : ఢిల్లీకి పిలుపు-ఎవరి వాదన వారిదే..!!రెండు రాష్ట్రాల నీటి వివాదాల పరిష్కారంలో భాగంగా..కేంద్రం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో రెండు రాష్ట్రాలు సవరణలు సూచించాయి. తమ ప్రత… Read More
6 నెలల్లో 5మంది ముఖ్యమంత్రులను ఇంటికి పంపించిన మోడీ-అమిత్ షా జోడీ: ఏం జరుగుతోంది?న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయిదు పెద్ద రాష్ట్రాల్… Read More
నిద్రలోనే మరణించిన కొడుకు, తల్లి షాక్ : మూడు రోజులు డెడ్ బాడీ ఇంట్లోనే .. ఏపీలో ఘటననవమాసాలు మోసి కన్న కొడుకు నిద్రలోనే మృతి చెందడంతో ఓ తల్లి షాక్ కు గురైంది. ఏం చేయాలో అర్థం కాక మూడు రోజులుగా శవాన్ని ఇంట్లోనే ఉంచి దీనంగా రోదిస్తూ కూర… Read More
First night: ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ లో పెళ్లి కొడుకు ఆత్మహత్య. పెళ్లి కూతురు చూసి, ఏం జరిగిందింటే !చెన్నై: ఒకే ఫ్యామిలీలోని యువతి, యువకుడికి పెళ్లి చెయ్యాలని కుటుంబ సభ్యులు, బంధువులు నిర్ణయించారు. వివాహం చేసుకోవడానికి యువతి, యుకుడు కూడా సరే అన్నారు.… Read More
ఇంకొన్ని గంటల్లో ఆ సస్పెన్స్కు తెర: గుజరాత్కు కమలం హైకమాండ్ దూతలు: పటిదార్లకు ఛాన్స్అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్ల… Read More
0 comments:
Post a Comment