Wednesday, February 26, 2020

దెబ్బ మీద దెబ్బ.. ఈశాన్య ఢిల్లీ ప్రజలకు ఊహించని షాక్.. సామాన్యుల కష్టాలు..

రెండు రోజుల పాటు రావణకాష్టంలా కాలిన ఈశాన్య ఢిల్లీ ప్రజలకు దెబ్బ మీద దెబ్బ తగలుతోంది. హింస కారణంగా రెండు రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికినవారికి ఇప్పుడు నిత్యావసర వస్తువుల రూపంలో మరో షాక్ ఎదురైంది. పాలు,కూరగాయలు ఇతరత్రా నిత్యావసర వస్తువులు అమాంతం పెరిగిపోవడంతో కొనలేని పరిస్థితుల్లో విలవిల్లాడుతున్నారు. కొన్ని షాప్స్ మాత్రమే తెరుస్తుండటంతో..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HWHEwb

Related Posts:

0 comments:

Post a Comment