రెండు రోజుల పాటు రావణకాష్టంలా కాలిన ఈశాన్య ఢిల్లీ ప్రజలకు దెబ్బ మీద దెబ్బ తగలుతోంది. హింస కారణంగా రెండు రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికినవారికి ఇప్పుడు నిత్యావసర వస్తువుల రూపంలో మరో షాక్ ఎదురైంది. పాలు,కూరగాయలు ఇతరత్రా నిత్యావసర వస్తువులు అమాంతం పెరిగిపోవడంతో కొనలేని పరిస్థితుల్లో విలవిల్లాడుతున్నారు. కొన్ని షాప్స్ మాత్రమే తెరుస్తుండటంతో..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HWHEwb
దెబ్బ మీద దెబ్బ.. ఈశాన్య ఢిల్లీ ప్రజలకు ఊహించని షాక్.. సామాన్యుల కష్టాలు..
Related Posts:
సీఎం జగన్ చూపు వ్యవసాయం వైపు.. అధికారులకు దిశానిర్దేశంఅమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపరంగా తనదైన స్టైల్లో దూసుకెళుతున్నారు. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకు… Read More
ప్రాణం మీదికొచ్చిన నూడుల్స్ చట్నీ .. వెంటిలేటర్పై చిన్నారి .. కారణమిదే ...న్యూఢిల్లీ : చిరు తిండ్లంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. పప్స్, బర్గర్, గప్చిప్స్, నూడుల్స్ అంటే లొట్టలేసుకొని మరీ లాగించేస్తారు. అలా తినడమే ఓ చిన్నారి … Read More
మానస సరోవర్లో చిక్కుకొన్న యాత్రికులు .. కాపాడాలని విన్నపాలు ...హైదరాబాద్ : విహారం కోసం తీర్థయాత్ర వెళితే .. అక్కడే చిక్కుకొన్నారు. నర మానవుడు లేని చోట పడరాని పాట్లు పడుతున్నారు. తమను స్వస్థలాలకు చేర్పించాలని కోరుత… Read More
వరంగల్ను ఇంకా విభజించండి.. మరో 2 జిల్లాలు కావాలి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్వరంగల్ : తెలంగాణ రాష్ట్రం సిద్ధించి టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరాక.. పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు సీఎం కేసీఆర్. తొలుత 31… Read More
సంకల్పం ముందు పేదరికం ఓడింది: ఈ మహిళ కథ అందరికీ ఆదర్శంపుట్టుకతోనే పలు అనారోగ్య సమస్యలతో పుట్టింది. ఇక చదవాలన్న ఆమె కోరికకు ఎన్నో అడ్డంకులు. అయినా సరే ఆత్మస్థైర్యం కోల్పోలేదు. అనుకున్న లక్ష్యం వైపు అడుగులు… Read More
0 comments:
Post a Comment