రెండు రాష్ట్రాల నీటి వివాదాల పరిష్కారంలో భాగంగా..కేంద్రం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో రెండు రాష్ట్రాలు సవరణలు సూచించాయి. తమ ప్రతిపాదనలు అందించాయి. వీటి పైన ఇప్పుడు కేంద్రం దృష్టి సారించింది. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k4Cl1E
Saturday, September 11, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment